Monday, May 6, 2024

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దంప‌తుల‌ను స‌న్మానించిన మంత్రి కొప్పుల

రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటనకు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా కరీంనగర్ లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ – స్నేహ‌లత దంపతులు తమ ఇంటికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులకు మంత్రి దంపతులు సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement