Monday, May 6, 2024

మెటుపల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత

జగిత్యాల జిల్లా : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మెటుపల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని విద్యాసాగర్ రావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement