Thursday, May 2, 2024

మన ఊరు-మన బడితో ఆధునిక సౌకర్యాలు… ఎమ్మెల్యే దాసరి

మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ లో మన ఊరు – మనబడి అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, ఎంపీపీ నూనెటి, సంపత్, అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement