Monday, May 6, 2024

రాజన్న కు మాడుగుల నాగఫణి విరాళం..

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ను దర్శించుకునేందుకు విచ్చేసిన సహస్రఆవధాని శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ సుమారు ఐదు లక్షల విలువగల 7కిలోల 500గ్రాముల వెండి నాగఫణి ని ఆలయ అధికారులు ఏ ఈ ఓ ప్రతాప నవీన్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు నాగుల మహేష్ ,టెంపుల్ ఇన్స్పెక్టర్ సంకేపల్లి పవన్,ఉప ప్రధాన అర్చక చంద్రగిరి శరత్ , గోపన్నగారి చందు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement