Sunday, May 5, 2024

TS: బీజేపీ గెలిస్తే పేదలదే రాజ్యం : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో పేదలు రాజ్యమేలే రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పేదల రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్‌ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు.

కరీంనగర్‌కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ వెల్లడించారు. తనపై గంగుల కమలాకర్‌ చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement