Thursday, April 25, 2024

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

మెట్‌పల్లిరూరల్‌: మండలంలోని బండలింగాపూర్‌ గ్రామంలో 19 మంది లబ్ధి దారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్‌ జంగిటి సత్తయ్య పంపిణీ చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సహకారంతో చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చెప్పాల రాజం, ఎంపీటీసీలు అంకం స్వప్న, పోతుగంటి రాజేందర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, వీఆర్‌ఓ వేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement