Monday, April 29, 2024

జీడీకే 7ఎల్‌ఈపీ గని సందర్శన

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా జీడీకే 7 ఎల్‌ఈపీ గనిని జీఎం వెంకటేశ్వర్‌రావు సందర్శించారు. ఈసందర్భంగా గని ఉత్పత్తి, ఉత్పాదకత తెలుసుకోవడంతోపాటు రక్షణ చర్యలపై గని ఏజెంట్‌ శ్రీనివాస్‌రెడ్డిని, మేనేజర్‌ తిరుపతిని ఆరా తీశారు. అధిక ఉత్పత్తి సాధించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్‌ నితీష్‌ మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement