Saturday, April 27, 2024

జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రేకుర్తిలో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement