Saturday, May 4, 2024

సీఎం ప్రకటనతో రైతుల సంబరాలు

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనతో కరీంనగర్ మండలం దురుషేడ్ గ్రామంలో రైతుల సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement