Sunday, May 5, 2024

మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అని రంగాల్లో అభివృద్ధి పరచాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లికార్జున దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా మేకల మల్లేశం యాదవ్ తో పాటు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement