Wednesday, May 15, 2024

KNR: గుండెపోటుతో డీఐఈఓ మృతి

కరీంనగర్ ఇంటర్ బోర్డ్ విధ్యాధికారిణి (DIEO) రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కరీంనగర్ చైతన్య పురిలో నివాసముంటున్న రాజ్యలక్ష్మి స్వస్థలం సిరిసిల్ల. 3 సంవత్సరాల ఏడు నెలలుగా కరీంనగర్ ఇంటర్ బోర్డ్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్యలక్ష్మి మృతి పట్ల జిల్లా మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్, ఉద్యోగుల సంఘం నాయకులు ఆంజనేయ రావు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement