Thursday, May 2, 2024

మధురమ్మకు కన్నీటి వీడ్కోలు

మావోయిస్టు అగ్రనేత ల మాతృమూర్తి మల్లోజుల మధురమ్మకు పెద్దపల్లి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అనారోగ్యంతో మధురమ్మ మంగళవారం తుది శ్వాస విడవగా బుధవారం అమె పార్థివ దేహానికి పెద్దపల్లి లోని స్వగృహంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తో పాటు పలువురు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మధురమ్మ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో అంత్యక్రియల తంతు ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement