Monday, April 29, 2024

సీఎం సహాయనిధి చెక్కు అందజేత..

ముత్తారం: మండలంలోని మైదంబండ గ్రామానికి చెందిన బియ్యని కిష్టస్వామికి మంజూరైన రూ. 5వేల సీఎం సహాయనిధి చెక్కును సర్పంచ్‌ ఎర్రం శారద సదానందం పంపిణీ చేశారు. శుక్రవారం జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆదేశాల మేరకు చెక్కును అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నాగవెల్లి శంకర్‌, గ్రామ అధ్యక్షుడు బియ్యని రాజు, ఎర్రం తిరుపతి, వార్డు మెంబర్స్‌ బియ్యని జగన్‌, రెకుంట్ల దివ్య రాణి, కండే రమేష్‌, తెరాస నాయకులు బియ్యని వినయ్‌ కుమార్‌, సెపెళ్లి శంకర్‌, పందుల శంకరయ్య, పోచమల్లు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement