Saturday, May 18, 2024

గో మహాగర్జన..

పెద్దపల్లిరూరల్‌: ఏప్రిల్‌ 1న ఎన్‌టిఆర్‌ స్టేడియం హైదరాబాద్‌లో జరిగే గో మహాగర్జనను విజయవంతం చేయాలని టీ-టీ-డీ బోర్డు మెంబర్‌, యుగ తులసిఫౌండేషన్‌ చైర్మన్‌ కొలిశెట్టి శివకుమార్‌లు కోరారు. హైదరాబాద్‌లో త్రిశక్తి హనుమాన్‌ దేవాలయంలో వారితో కలిసి గో మహాగర్జ ప్రతులను పెద్దపల్లికి చెందిన ఆకుల స్వామి వివేక్‌ పటేల్‌ ఆవిష్కరించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని సందర్భంగా కోరారు. ఈకార్యక్రమంలో విష్ణు జగత్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement