Thursday, May 9, 2024

Chit Cheating – కోటి రూపాయలతో బోర్డు తిప్పేసిన కనక దుర్గ చిట్ ఫండ్…ఘోల్లుమంటున్న బాధితులు

నిజామాబాద్ రూరల్ – చిట్టీలు కట్టించి ప్రజలను నమ్మించి సుమారు కోటి రూపాయల వరకు ఉడాయించారు. దీంతో భాదితులు రూరల్ పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వేలాది మంది వద్ద కనక దుర్గ చిట్ ఫండ్ ఏజెంట్లు డబ్బులు వసూలు చేశార‌ని పేర్కొన్నారు.. చిట్టి డ‌బ్బులు ఎంత‌కీ రాక‌పోవ‌డంతో కంటేశ్వర్ లోని కనక దుర్గ చిట్ ఫండ్ వెళ్ళామ‌ని, అక్కడ కార్యాలయం మూసి ఉంద‌ని చెప్పారు.. ఏజెంట్లకు, కార్యాల‌యానికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేకపోవ‌డంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశా మన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement