Wednesday, May 1, 2024

Flash: చికిత్స పొందుతూ కేటిపిపి ఆర్టిజెన్ మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో సోమవారం రాత్రి  జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆర్టిజన్ కార్మికుడు వీరస్వామి బుధవారం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement