Wednesday, May 1, 2024

WGL: ఏసీబీ ట్రాప్ లో జనగామ మున్సిపల్ కమిషనర్

జనగామ, నవంబర్ 20 (ప్రభ న్యూస్) : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఏసీబీ వలలో పడింది. ఫంక్షన్ హాల్ 10% మాటిగేజి రిలీజ్ కోసం లబ్ధిదారుడు చిట్టిపెళ్లి రాజు వద్ద రూ.60,000 డిమాండ్ చేసింది. దీంతో లబ్ధిదారుడు రాజు ఏసీబీని ఆశ్రయించగా.. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఏసీబీ ట్రాప్ లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement