Wednesday, May 1, 2024

చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు

క్యాసినో వ్యవహారాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి చికోటి ప్రవీణ్‌కు ఐటీ శాఖ నోటీసులు పంపింది. మూడు కోట్ల విలువ చేసే కారు కొనుగోలు వ్యవహారంలో ప్రవీణ్‌కు నోటీసులిచ్చింది. భాటియా ఫర్నిచర్‌ పేరుతో ప్రవీణ్ కారును కొనుగోలు చేయడంతో.. కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ షోకాజ్ నోటీస్ పంపింది. ఇప్పటికే చికోటి ప్రవీణ్ ఫెమా కేసును ఎదుర్కొంటుండగా, క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే చికోటి ప్రవీణ్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement