Sunday, April 28, 2024

Breaking | 24 మంది ఎస్ఐలకు ఇన్‌స్పెక్ట‌ర్లు పదోన్నతి.. ఆర్డ‌ర్స్ జారీ!

మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ కు చెందిన 24 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఎన్‌స్పెక్ట‌ర్లు (సీఐ)లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం 2012 బ్యాచ్ కు చెందిన పలువురు సబ్ ఇన్స్పెక్టర్ లకు ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించగా.. తాజాగా మరికొంత మందికి ఇప్పుడు పదోన్నతులు కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement