Saturday, April 27, 2024

HZB: ఏడో రౌండ్ లోనూ ఈటల హవా..

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్య‌త క‌న‌బ‌ర్చుతున్నారు. ఐదో రౌండ్ లోనూ ఆయ‌న స్వ‌ల్ప‌ ఆధిక్యం సాధించారు.

మొత్తం ఏడు రౌండ్ల‌లో క‌లిపి బీజేపీకి 246 ఓట్ల మెజారిటీ సాధించారు. 7రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ అభ్య‌ర్థికి మొత్తం 31,027, టీఆర్ఎస్ అభ్య‌ర్థికి 27,589 ఓట్లు ద‌క్కాయి. ఈట‌ల గెలిచే అవ‌కాశాలు ఉండ‌డంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement