Monday, April 29, 2024

HZB Bypoll: ఇగ రెండు దినాలే.. రేపటి నుంచి మైకులు బంద్

Huzurabad: రెండు రోజుల్లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు మైకులు బంద్ కానున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. జమ్మికుంటతో పాటు పలు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు లీడ‌ర్లు. ప్రధాన పార్టీల అగ్రనాయకత్వం అంతా హుజూరాబాద్‌లోనే మకాం వేసింది. కాగా, హుజూరాబాద్‌ బైపోల్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement