కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మల్లా పూర్ లో హైనా భీబత్సం సృష్టించింది.. మంగళవారం అర్ధరాత్రి గ్రామంలో కుక్క పై దాడి చేసి చంపడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భూమికూడాలతో అయినా పారిపోయింది.
అయితే తెలంగాణలో గతంలో ఎన్నడు హైనా కనిపించలేదని, ఒక పై దాడి చేసింది హైనా న కాదా అని అటవీశాఖ అధికారులు తేల్చాల్సి ఉంది.