Thursday, May 2, 2024

Hyd: బోడుప్పల్ ఎదులా కంపెనీ ముందు బాధితుల ధర్నా

హైదరాబాద్ లోని బోడుప్పల్ ఎదులా కంపెనీ ముందు బాధితులు ధర్నాకు దిగారు. రూ.1.77లక్సలకు వత్తులు తయారు చేసే మిషన్లను బాలస్వామి గౌడ్ విక్రయించారు. నెలకు రూ.40వేలు ఆదాయం వస్తుందని బాధితులను మోసం చేశాడు. 800 మంది నుండి రూ.10కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. తమను బాలస్వామి గౌడ్ మోసం చేశాడంటూ బాధితులు ధర్నాకు దిగారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement