Thursday, May 2, 2024

ఉర్దూ వర్సిటీ యూజీ, పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ పరిధిలో మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 28న ధ్రువపత్రాల పరిశీలన, 28, 29న ఫీ చెల్లింపుకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement