Monday, April 29, 2024

డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిని కలిసిన ఉపేందర్ రెడ్డి

హైదరాబాద్: జిహెచ్ఎంసిలో నూతనంగా శానిటేషన్ అడిషనల్ కమిషనర్ గా ఉపేందర్ రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement