Monday, April 29, 2024

Breaking: జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఉద్రిక్తత

సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. గేట్లు తెరవడంతో అభిమానులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. తోపులాటలో పోలీసులు కిందపడ్డారు. 20మందికి పైగా స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement