Sunday, April 28, 2024

Hyd: ఇన్ స్పెక్టర్ పై అత్యాచారం కేసు నమోదు

హైదరాబాద్ లో ఇన్ స్పెక్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. మహిళ భర్తపై ఇన్ స్పెక్టర్ దాడికి పాల్పడినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని లాడ్జికి మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇన్ స్పెక్టర్ పై వనస్థలిపురం పీఎస్ లో కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement