Tuesday, May 21, 2024

బ‌డ్జెట్ ఓ మేడిపండు – ర‌ఘునంద‌నరావు..

హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ మేడిపండు చందంగా ఉందని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.. అసెంబ్లీ ఆవరణలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఈ బడ్జెట్ చూస్తే కళ్లు తిరిగి కింద పడాల్సిందేనని సెటైర్ వేశారు. గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తామన్నార‌ని, ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు… 2014 నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని, ఇప్ప‌టి వ‌ర‌కు మోక్షం క‌లుగ‌లేద‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement