Friday, May 17, 2024

నేటి నుంచే తెలంగాణాలో రాత్రి క‌ర్ఫ్యూ..

హైద‌రాబాద్ – కరోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండవం చేస్తున్న నేప‌థ్యంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క‌ర్ఫ్యూ నేటి నుంచే అమ‌ల్లోకి రానుంది… ఈ క‌ర్య్ఫూ ఈ నెల 30 వ‌ర‌కు కొన‌సాగుతుంది.. ఆ త‌ర్వాత మ‌రోసారి స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకుంటారు.. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది.. అలాగే రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, దుకాణాలు, హోట‌ళ్ల‌ను మూసి వేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement