Friday, April 26, 2024

Breaking: మాదాపూర్ లో అదృశ్య‌మైన విద్యార్థి మృతి

మాదాపూర్ లో అదృశ్య‌మైన విద్యార్థి మృతిచెందాడు. దుర్గంచెరువులో విద్యార్థి నిఖిల్ మృతదేహం లభ్యమైంది. ఈనెల 13వ తేదీన నిఖిల్ సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నిఖిల్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నిఖిల్ మృతదేహం ఈరోజు దుర్గంచెరువులో బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement