Saturday, May 11, 2024

Big Breaking : బోర్డ‌ర్ చెక్ పోస్ట్ వ‌ద్ద‌ ధాన్యం లారీలు నిలిపివేత – ఆందోళ‌న చేప‌ట్టిన లారీ డ్రైవ‌ర్లు

బోర్డ‌ర్ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర లారీలు నిలిపివేశారు పోలీసులు. దాంతో డ్రైవ‌ర్లు ఆందోళ‌న‌కి దిగారు. ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లిలో ధాన్యం లారీలు నిలిపిశారు. తెలంగాణ‌లో వ‌రిధాన్యం కొనుగోలు చేసిన త‌ర్వాతే ఏపీ నుంచి వ‌చ్చే ధాన్యానికి అనుమ‌తిని ఇస్తామ‌న్నారు పోలీసులు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌రిధాన్యం రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు. దాంతో ఏపీ, తెలంగాన స‌రిహ‌ద్దుల్లో ధాన్యం లారీలు భారీగా నిలిచాయి. పొందుగుల చెక్ పోస్ట్ వ‌ద్ద లారీల‌ను ఆపేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement