Thursday, May 2, 2024

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సత్కరించిన మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement