Thursday, May 2, 2024

మానవత్వాన్ని చాటుకున్న‌.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత‌రం మంత్రి తిరిగి తన నివాసానికి బయల్దేరుతున్న సందర్భంలో మహేశ్వరం గేటు వద్ద భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వారిని చూసి తన కాన్వాయ్ ని ఆపి.. దిగి వారిని పలకరించి శస్త్ర చికిత్స కై అక్కడి నుండి ఆసుపత్రికి తరలించి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement