Sunday, April 28, 2024

టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు పోస్ట‌ర్స్ ను ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ వేదిక‌గా ఈ ఏడాది డిసెంబ‌ర్ 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు పోస్ట‌ర్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. వివిధ దేశాల నుంచి 3 వేల మంది ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు కానున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హైద‌రాబాద్ వేదిక‌గా ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement