Saturday, May 18, 2024

రాజీవ్ సాగర్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

మేడె రాజీవ్ సాగర్ తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రగతి భవన్‌లో ఈరోజు మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ రాజీవ్ సాగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement