Tuesday, May 21, 2024

మియాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్‌ మియాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మియాపూర్‌ బస్‌స్టాప్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగానే దుండగులు వ్యక్తిపై దాడికి దిగారు. ఈ దాడిలో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పాత కక్షలా? మరే ఇతర కారణాలా అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి విరవాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement