Friday, May 3, 2024

రోహిత్ రెడ్డి పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్ ను కొట్టివేయాలని రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్రం, ఈడీని రోహిత్ రెడ్డి చేర్చారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇబ్బంది పెడుతున్నారని, మనీ లాండరింగ్ కింద నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని రోహిత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement