Thursday, May 2, 2024

మాస్క్ పక్కా..’సబితా ఇంద్రారెడ్డి’

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కోరారు. రాష్ర్టంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల మూసివేత‌పై శాస‌న‌స‌భ‌లో మంత్రి ప్ర‌క‌ట‌న చేసిన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కులు ధ‌రించాల‌ని , భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజేష‌న్ త‌దిత‌ర జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement