Thursday, May 2, 2024

కొత్త సాంప్రదాయానికి తెరలేపిన కేసీఆర్ ప్రభుత్వం.. ఈటెల రాజేందర్

కేసీఆర్ ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో 80నుంచి 90 రోజులు శాసనసభ జరిగేదన్నారు. ఇప్పుడు తక్కువ రోజులే సభను నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ సభ్యులను అకారణంగా సస్పెండ్ చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement