Sunday, April 28, 2024

HYD: ప్ర‌భుత్వ భూమిలో నిర్మించిన‌ అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌

ప్ర‌భుత్వ భూమిలో అక్ర‌మ క‌ట్ట‌డాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. కాప్రా స‌ర్కిల్ ప‌రిధిలోని జ‌మ్మిగ‌డ్డ‌లో 199 సర్వే నెంబర్‌లో అక్ర‌మంగా ఇండ్లు నిర్మించార‌ని కూల్చివేస్తున్నారు. పోలీస్ బందోబ‌స్తు మ‌ధ్య జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేత‌ను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement