Tuesday, May 7, 2024

Hyd: పరువు హత్య.. సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

హైదరాబాద్ లోని బేగంపేట్ మచి మార్కెట్ వద్ద శుక్రవారం పరువు హత్య జరిగిన విషయం విదితమే. అయితే ఈ పరువు హత్యపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ.. నివేదిక అందజేయాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement