కవాడీగూడ : ముషీరాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నేత బల్ల ప్రశాంత్ తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించారు పలువురు. కాగా నివాళులర్పించిన వారిలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్.. టిఆర్ఎస్ యువనేత ముఠా జయసింహా, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement