Monday, April 29, 2024

మంత్రి మల్లారెడ్డిపై దాడి సరికాదు : తలసాని

మంత్రి మల్లారెడ్డిపై దాడి సరికాదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ… రెడ్డి గర్జన సభకు మల్లారెడ్డి అన్ని విధాలుగా సహకరించారన్నారు. మల్లారెడ్డిపై దాడి విషయంలో వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయన్నారు. మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్తారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్లిపోవాలా అని అన్నారు. వయసు రీత్యా కూడా మల్లారెడ్డికి మర్యాద ఇవ్వారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement