Tuesday, May 7, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన సింధూ త‌ప‌స్వి

అంబేద్క‌ర్ జయంతి సందర్భంగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పాల్వంచ స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్ బ్రాండ్ అంబాసిడర్ సింధూ తపస్వి మొక్కలు నాటారు. ఈసంద‌ర్భంగా ఆమె మరో ముగ్గురికి డాక్టర్ ముక్కంటేశ్వరారావు (DCHS) కు, సిఐ ముత్యం రమేష్ కు, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వి విజేత ల‌కు ఛాలెంజ్ చేశారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ కు త‌న హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement