Saturday, May 18, 2024

తెలంగాణాలో కొత్త‌గా 158 క‌రోనా పాజిటివ్స్ – ఒక‌రు డెత్..

హైద‌రాబాద్ – గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణలో కొత్త‌గా 158 కరోనా కేసులు నమోదు కాగా, ఒక‌రు మ‌ర‌ణించారు.. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900కి చేరింది. మృతుల సంఖ్య 1,641 గా ఉంది. . ఇక నేడు‌ 207 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,96,373 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 748 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement