Monday, April 29, 2024

మెట్రో రైల్లో సాంకేతిక లోపం.. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు

సాంకేతిక సమస్యలతో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మెట్రోస్టేషన్ లో ఓ రైలు ఆగిపోయింది. దాంతో హైదరాబాద్‌ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. కాగా మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సుమారు అరగంటకుపైగా రైళ్లు నిలిచిపోవండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పునరుద్ధరణ చర్యల అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement