Sunday, April 28, 2024

TS: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జీలు

ప్రభన్యూస్, ప్రథినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హైకోర్టు జడ్జీలు దర్శించుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ లు బి.విజయసేన్ రెడ్డి, టి. వినోద్ కుమార్ లు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement