Saturday, May 4, 2024

గ్రూప్ 2 పరీక్షలు వాయిదా – కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్ – గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడనున్నాయి. వివిధ పరీక్షలు వరుసగా ఉండటంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కెసిఅర్ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి నీ ఆదేశించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వివిధ పరీక్షలు వరుసగా ఉండటంతో అన్నిటినీ అభ్యర్థులు రాసే విధంగా పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చేయాలని కెసిఆర్ ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement