Monday, April 29, 2024

Breaking: ఈత‌కెళ్లి తాత‌, మ‌న‌వ‌డు మృతి

ఈత‌కెళ్లి తాత‌, మ‌న‌వడు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈత‌కెళ్లి మృతిచెందిన వారు వెంక‌ట‌య్య‌, జ‌శ్వంత్ లు గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలోని మ‌లుగు మండ‌లం అడ‌వి మ‌జీద్ కెనాల వ‌ద్ద చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement