Tuesday, May 14, 2024

హోలీ సంబ‌రాల్లో విషాదం… ముగ్గురు గ‌ల్లంతు

హోలీ పండుగ సంద‌ర్భంగా సంబ‌రాల్లో విషాదం చోటుచేసుకుంది. అనంత‌పురం జిల్లాలో హోలీ పండుగ సంద‌ర్భంగా సంబ‌రాలు చేసుకుంటుండ‌గా విషాదం చోటుచేసుకుంది. హంద్రీనీవాలో స్నానానికి వెళ్లి ముగ్గురు గ‌ల్లంత‌య్యారు. స్థానికులు ఇద్ద‌రిని కాపాడ‌గా, గ‌ల్లంతైన మ‌రో వ్య‌క్తి యూపీకి చెందిన అంకిత్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement